Saturday, January 29, 2011

దొంగల ముఠా : 5 రోజులు, 5 మంది దర్శకులు





రామ్ గోపాల్ వర్మ త్వరలో "దొంగల ముఠా" చిత్రానికి వర్మ కాక ఐదు గురు డైరక్టర్లు పనిచేయనున్నారు .వీరు పూరీ జగన్నాధ్, వివి వినాయిక్, గుణశేఖర్,హరీష్ శంకర్, కృష్ణ వంశీ అంటున్నారు. వీరు ఐదుగురుకీ ఐదు యూనిట్స్ ని కేటాయిస్తారని, ఎవరు పని వారు పూర్తి చేసుకుంటూ వెళ్తారని, కాంబినేషన్ సీన్స్ ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.  రామ్ గోపాల్ వర్మ ఈ ఐదుగురుని కో ఆర్డనేట్ చేస్తారు. 


కొసమెరుపు : ఇక ఆ ఐదు రోజులు మీడియా చేసే హడావిడి చూడలేక చావాలి మనం. 



No comments:

Post a Comment