తాను మణిరత్నం తో కలిసి పని చేయనున్నట్లు ప్రిన్స్ మహేష్ బాబు ట్వి టర్ లో వెల్లడించాడు. దీంతో తన జీవిత లో ఒక కోరిక నేరవేరిన్నట్టేనని మహేష్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆప్పుడీ ఈ చిత్రం పై అంచనాలు మొదలయ్యాయి. ఇది తెలుగు,తమిళ,హిందీ భాషల్లో రాబోతున్న త్రి భాష చిత్రమని తెలు చానెళ్ళు ప్రకటిస్తున్నాయి. ఇవ్వన్నీ ఎంతవరకు నిజమోగాని ప్రస్తుతానికి అటు మణి రత్నం కు మహీష్ బాబుకు హిట్ అత్యవసరం అని గుర్తించాలి. మణి కెరీర్ లో హిట్ లేక ఏళ్ళు గడిచిపోయాయి. ఏదో పాత వాసనలతో మణి రత్నం బండి నడుపుకోస్తున్నాడు. ఈమధ్యనే మణి రత్నం తో చిత్రానికి నిర్మాతలు ఎవరు ముందుకు రాలేదనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మని,మహేష్ ల చిత్రం తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదిస్తుంది అనేది వాస్తవం. మరి మహేష్ ను మణిరత్నం ఎలా చేపెడుతున్నాడు. ఈ చిత్రం ఎలా ఉండబోతోంది. సందేశాన్ని ఇచ్చే ప్రేమకథ లైన రోజా,బొంబాయి లాగా ఉంటుందా...లేక గీతాంజలి వంటి ప్రేమకథ....సఖి వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ నా.....అమృత వంటి డిఫరెంట్ సుబ్జేక్టా....గురు,ఇద్దరు వంటి రియలి స్టిక్ అప్రోచ్చా ....ఏమో లేట్ వైట్ అండ్ సి.......
No comments:
Post a Comment