Friday, December 31, 2010

తెలుగు ఫై మోజు పడిన గౌతం మీనన్

ఘర్షణ సినిమాతో తెలుగులో నేరుగా సినిమా తీసి తెలుగు ప్రజల అభిమానాన్ని
సంపాదించాడు. మళ్లీ "ఏ మాయ చేసావే" తో తెలుగు వారిని తన మాయలో
ముంచాడు. ఎప్పుడూ తమిళ సినిమాల ఫై ద్రుష్టి  పెట్టె గౌతం మీమన్ ఈసారి
తెలుగు ఫై కన్ను పడింది. "ఏమాయ చేసావే" ఇచ్చిన సక్సెస్ తో మళ్లీ డైరెక్ట్ గా
సినిమా తీసి హట్రిక్ కొట్టాలని అనుకుంటున్నాడు. ముచటగా మూడో సినమాని
రెడీ ఫేం రాం తో తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నాడు .  ఇప్పటికే సున్నితమైన
లవ్ స్టోరి లతో యూత్ మనసు దోచిన గౌతం మళ్లీ తన మాయతో తెలుగు ప్రేక్షకులను
మెప్పిస్తాడో లేదో చూడాలి.

1 comment:

  1. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    SRRao
    శిరాకదంబం

    ReplyDelete