Thursday, February 24, 2011

''వారు నన్ను అవసరాలకు వాడు కొన్నారం''టున్న హీరొయిన్

తరచూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో ఉండే నటి లక్ష్మి రాయ్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. చిత్ర సీమలోని కొందరు వ్యక్తులు తనను తమ అవసరాలకు వాడుకొన్నారని ఈమె అంటోంది. ఈ మాటలు ఇప్పుడు చర్చనీయా  అంశాలు గా మారాయి. ఆవ్యక్తుల పేర్లు తను వెల్లడిన్ చలేనని కుడా ఈ భామ పేర్కొంది. తోటి నటులతో చెట్టపట్టాలు వేసుకు తిరుగుతుంది అని కూడా ఈమేకు పేరుంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని తో ప్రేమాయణం సాగించిన లక్ష్మి రాయ్ ఆ తరువాత తాము స్నేహితులం మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏ లాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. మళ్లి  ఇప్పుడు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నదో తెలియక చిత్రపరిశ్రమ పెద్దలు తలలు పట్టుకోన్ టున్నారు. మరో వైపు లక్ష్మి రేయ్ ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ను పోగడ్తల  తో ముంచేస్తోంది. కాని ఈమె ఒక విషయం గుర్తుంచుకోవాలి సచిన్ ధోని లాంటి వాడు కాదు..........

No comments:

Post a Comment